మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్ అక్కడ నష్టపోతున్న వారందరికీ 1000 కోట్ల రూపాయల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తాం హామీ ఇచ్చిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తుండగా నష్టపోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) … Read more