హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్య పనులు

హౌసింగ్ బోర్డు కాలనీలో పారిశుద్ధ్య పనులు చేవెళ్ల పట్టణంలోని 12వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం 12వ వార్డు కౌన్సిలర్ మనిషా అనంత రెడ్డి వార్డు ఆఫీసర్ చంద్రకాంత్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న కౌన్సిలర్, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. … Read more

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్ హైదరాబాద్ : నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని ని సంప్రదించగా వారు రాష్ట్ర శాసన సభాపతి గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడు లక్షల … Read more

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్ అక్కడ నష్టపోతున్న వారందరికీ 1000 కోట్ల రూపాయల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తాం హామీ ఇచ్చిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తుండగా నష్టపోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) … Read more

చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం

చేవెళ్లలో మెగా ఉచిత వైద్య శిబిరం చేవెళ్ల: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అపోలో ఆసుపత్రి సౌజన్యంతో చేవెళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని మొత్తం 360 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. పరీక్షల సందర్భంగా 20 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని … Read more

ఓడినా మనసు- గెలిచిన నాయకత్వం…

ఓడినా మనసు- గెలిచిన నాయకత్వం… తాను ఓడిన ఓటమిని బాధగా కాకుండా బాధ్యతగా మలుచుకుని గుండెల్లో నిశ్శబ్దాన్ని దాచుకుని, ప్రజల పట్ల ప్రేమను వెలిగిస్తూ… తనను ఓడించిన వారినే తనవారిగా భావించి ముందుకు సాగుతూ.. దాహంతో ఎదురు చూసే జనానికి ప్రాణదారగా మారి మంచినీటి అమృతాన్ని అందిస్తున్న సేవామూర్తి.. మనసున్న నాయకులు జూకన్నగారి స్వాతి శ్రీకాంత్ రెడ్డి… ఈ సేవాస్ఫూర్తిని అభినందిస్తూ ప్రజలు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు…

చేవెళ్లలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం..

చేవెళ్లలో జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు ప్రారంభం.. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేవెళ్ల, ఫిబ్రవరి 26 (): తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షుడు చిరాగ్ ప్రజిత్ గౌడ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు చేవెళ్లలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో … Read more

తిరుమల సమాచారం

తిరుమల సమాచారం: 26-02-2026 🍁🍁🍁🍁🍁 👉 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 👉 ఉచిత దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు 👉 సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది 👉 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది 👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది 👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,035 👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన … Read more

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ, 10వ వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, 12వ వార్డు కౌన్సిలర్ అతెళ్లి మనీషా అనంత్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే రత్నం, భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌ వెంకటేశం, మేనేజరు నరేందర్ తో పాటు చేవెళ్ల … Read more

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు.

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు,వాలెంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఫేస్బుక్ ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్నా మృగాలు ప్రేమ పేరుతో వంచన గూర్చేస్తున్నా అన్నారు వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న చిన్నారుల ఇంకా దాడులకు గురవుతున్నారని ఇలాంటి పోకిరిల … Read more

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు చేవెళ్ళ’ చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని సంస్కృతి స్కూల్‌లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల మౌనం పాటించి వారి త్యాగస్ఫూర్తిని స్మరించారు.