పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్
పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ చేవెళ్ల : సమాజంలో ఎవరి హక్కులకు భంగం కల్గించొద్దని తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ అన్నారు. చేవెళ్లలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ… పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాలవారు సోదరభావంతో మెలగాలని సూచించారు. పౌర హక్కులపై … Read more