పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్

పౌర హక్కులకు భంగం కలిగించొద్దు.. తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ చేవెళ్ల : సమాజంలో ఎవరి హక్కులకు భంగం కల్గించొద్దని తహశీల్దార్ కృష్ణయ్య, సీఐ భూపాల్ శ్రీధర్ అన్నారు. చేవెళ్లలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కృష్ణయ్య మాట్లాడుతూ… పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాలవారు సోదరభావంతో మెలగాలని సూచించారు. పౌర హక్కులపై … Read more

అజిత్ పవార్ విమాన ప్రమాదం

బారామతిలో ఘోర విమాన ప్రమాదం – అజిత్ పవార్ కన్నుమూత? ముఖ్యాంశాలు: ప్రమాద ఘటన: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ (Learjet 45) బారామతి విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. విషాదం: ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు మరియు సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు సమాచారం. ల్యాండింగ్ సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రం ఆదేశాలు: ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ … Read more

ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను

ఫిబ్రవరి 1 నుంచి పాన్‌మసాలా, సిగరెట్లపై అదనపు పన్ను పాన్‌మసాలా, సిగరెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులు, పాన్‌మసాలాపై అదనపు పన్నులు విధించే అవకాశం ఉందని PTI నివేదిక వెల్లడించింది. GST పరిహార సెస్‌కు బదులుగా ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ సుంకం, సెస్‌ను నోటిఫై చేసినట్లు సమాచారం. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.., వర్తించే GST రేట్లకు అదనంగా పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులపై ఆరోగ్య, జాతీయ భద్రతా … Read more

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం దళిత సర్పంచ్ సరోజను కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వివాదం సమ్మక్క సారలమ్మ‌ జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి తన భార్య, బిడ్డతో వచ్చిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని గద్దె వద్ద నుండి ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఉద్రిక్తత పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి  

బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల చేరిక

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరెళ్ళ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాయికాడి నర్సిములు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సిములు, అశోక్, జనార్దన్, అనీల్, బన్నీ, ఆదర్శ్ సహా సుమారు 25 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీపీ విజయ లక్ష్మి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, అభిమానులు తదితరులు … Read more

ప్రజల సేవే నా బాధ్యత : కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి

ప్రజల సేవే నా బాధ్యత : కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి చేవెళ్ళ: 5వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన రాజకీయ ప్రయాణంలో ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. వార్డులో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండి పని చేస్తానని అన్నారు. నేడు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు కేశపల్లి వెంకట్‌రాంరెడ్డి … Read more

అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్

అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్ చేవెళ్ళ: చేవెళ్ల,మున్సిపల్‌ 11వ వార్డు (ఇబ్రహీంపల్లి) నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎండి జాహిద్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన మార్గమని, వార్డు సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలతో కలిసి 11వ వార్డుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనను కుటుంబ … Read more

డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

రంగారెడ్డి : చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి కామెంట్స్ :- స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నిర్మించిన భారత రాజ్యాంగ సూత్రాలు లక్ష్యాలను జాతీయ నాయకులు కలలుగన్న విధంగా అమలు పరచుకొని ప్రపంచంలోనే భారతదేశాన్ని అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దుకుందాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి వారి … Read more

తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్

తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఇబ్రహీంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మహమ్మద్ జాహేద్ చేవెళ్ల మండల నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్డు ల స్థాయి రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ను మరింత బలంగా నిలబెట్టే దిశగా కృషి … Read more

“తెలంగాణ వెలుగులు.. 2026 పద్మ పురస్కారాల్లో సత్తా చాటిన హైదరాబాద్ ప్రముఖులు”

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుండి 7 మంది ప్రముఖులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌తో సంబంధం ఉన్నవారే. తెలంగాణ నుండి పద్మశ్రీ గ్రహీతలు (7 మంది): దీపికా రెడ్డి (కళలు): ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో ఈమె చేసిన కృషికి గుర్తింపు లభించింది. డాక్టర్ గూడూరు వెంకట రావు (వైద్యం): AIG హాస్పిటల్స్ (హైదరాబాద్) డైరెక్టర్. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నిపుణులు. … Read more