ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు.. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం భాధితులను ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేసిన RSI లు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ భాధితులు ఏసీబీ ని ఆశ్రహించడం తో ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

  మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేవెళ్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్‌జీటీ యూనియన్ చేవెళ్ల శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌జీటీ చేవెళ్ల మండల అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ మహిళా సాధికారత, హక్కులు మరియు బాధ్యతలపై అవగాహన పెరగాలని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు కృషి, పట్టుదలతో వివిధ రంగాల్లో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాన కార్యదర్శి లక్ష్మీ మాట్లాడుతూ కుటుంబంతో పాటు దేశ … Read more

ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

  ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి.. అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి.. ఐ టి డి ఏ ఏపీఓకు సామాజిక సేవకులు కర్నే బాబురావు వినతి.. మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లోని ఐటిడిఏ షాపింగ్ కాంప్లెక్స్‌ లో గిరిజనులకు కేటాయించిన వ్యాపార దుకాణాలను అన్యాక్రాంతం మవుతున్నాయని, దుకాణాలను గిరిజనుల నుండి దక్కించుకున్న కొందరు గిరిజనే తరులు వ్యాపారం వ్యాపారాలు సాగించడంతోపాటు, చిరు వ్యాపారులనుండి రోజువారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే … Read more

పోలేపాక ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్

తేదీ:09:03:2026 కేసముద్రం మున్సిపాలిటీ పోలేపాక ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ కేసముద్రం మున్సిపాలిటీ చెందిన బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలేపాక నాగరాజు గారి తండ్రి పోలేపాక ఎల్లయ్య గారి దశదినకర్మకి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా నాయకులు, … Read more

కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!

  కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య! తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో … Read more

తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో రాహుల్ బంధు పథకం

తెలంగాణ రైతుల సొమ్ముతో రాష్ట్రంలో రాహుల్ బంధు పథకం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔹రాష్ట్రంలో రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాడు 🔹రైతుబంధు నిధులను ఈ రాహుల్ బంధు పథకానికి పంపిస్తున్నారు 🔹రాహుల్ గాంధీ కుటుంబానికి ఎప్పుడు అవసరం వచ్చినా రైతుల నిధుల్ని పంపుతున్నారు 🔹అందుకే నాలుగు సార్లు రైతుబంధును ఎగ్గొట్టారు 🔹రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును పక్కనపెట్టి రాహుల్ బంధు పథకం ద్వారా రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటున్నాడు … Read more

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు

రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసిన నేతలు రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని వరంగల్ డీసీసీ సభ్యులు కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రామసహాయం కిషోర్ రెడ్డి సోమవారం హైదరాబాద్ అసెంబ్లీలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. దేశ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి రాజ్యసభలో ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేజీబీవీకి సౌండ్ సిస్టమ్ అందజేత చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో భాజపా చేవెళ్ల నాయకులు అతెళ్లి మధుసూదన్ రెడ్డి – సాహితీ దంపతుల కుమారుడు అనిరుద్ రెడ్డి జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల విలువైన సౌండ్ సిస్టమ్‌ను విద్యాలయానికి అందజేశారు. విద్యార్థినుల విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సౌండ్ సిస్టమ్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ … Read more

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్

మూడు లక్షల రూపాయల ప్రపోజల్ LOC అందజేసిన భీమ్ భరత్ హైదరాబాద్ : నవాబు పేట మండలం మాదిరెడ్డి పల్లీ గ్రామానికి చెందిన దగ్గుల నారాయణ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్సకు వైద్య సహాయం కోసం చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్ గారిని ని సంప్రదించగా వారు రాష్ట్ర శాసన సభాపతి గౌరవ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మూడు లక్షల … Read more

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు గుడ్ న్యూస్ అక్కడ నష్టపోతున్న వారందరికీ 1000 కోట్ల రూపాయల విలువైన రెడీ టు ఆక్యుపై గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ ఇస్తాం హామీ ఇచ్చిన రాజేంద్రనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా 5000 కోట్లతో నిర్మించబోయే గాంధీ విగ్రహం కోసం భూ సేకరణ చేస్తుండగా నష్టపోతున్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ 450 ఫ్లాట్స్ వాసులకు న్యాయం జరిగేలా అదే విస్తీర్ణంలో (Same SFT) … Read more