చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్లు చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కరికె మీనాక్షి సత్యనారాయణ, 10వ వార్డు కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్, 12వ వార్డు కౌన్సిలర్ అతెళ్లి మనీషా అనంత్ రెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యే రత్నం, భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అతెల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకటేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్‌ వెంకటేశం, మేనేజరు నరేందర్ తో పాటు చేవెళ్ల … Read more

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు.

ప్రేమ పేరుతో కొంతమంది పోకిరిలు నయవంచనకు పాల్పడి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటారని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి2 శేషాద్రి రెడ్డి హెచ్చరించారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు,వాలెంటైన్స్ డే రోజున అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇటీవల సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని ఫేస్బుక్ ఇన్స్టాల్ బాలికలను పరిచయం చేసుకుంటున్నా మృగాలు ప్రేమ పేరుతో వంచన గూర్చేస్తున్నా అన్నారు వారి మాటలు నమ్మి ఇంట్లో నుంచి బయటికి వస్తున్న చిన్నారుల ఇంకా దాడులకు గురవుతున్నారని ఇలాంటి పోకిరిల … Read more

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు

పుల్వామా అమరవీరులకు సంస్కృతి స్కూల్‌లో నివాళులు చేవెళ్ళ’ చేవెళ్ళ మున్సిపల్ పరిధిలోని సంస్కృతి స్కూల్‌లో పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు శనివారం నివాళులు అర్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాల మౌనం పాటించి వారి త్యాగస్ఫూర్తిని స్మరించారు.

11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈసీ

11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈస   _హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 : మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ఈ నెల 11న స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది._   _అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది._   _ప్రైవేట్‌ పరిశ్రమలకు కూడా ఆ రోజున సెలవు ఇవ్వాలని ఎస్‌ఈసీ సూచించింది. ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హకు వినియోగించుకోవాలనే … Read more

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు*

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, గత డిసెంబర్ 25న పంచాయతీ ఆవరణలోని ప్రహరీ, గేటు, టాయిలెట్లు, చెట్లను నరకడం, ప్రైవేట్ … Read more

మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.

*చేవెళ్ళ మునిసిపాలిటీ-*   మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.   *Note – ఓటరు స్లిప్ (Voter Slip) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.*   *(“ https://tsec.gov.in/voterSlipUlb.do ”)*   మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు మీ వద్ద ఉండవలసిన అతి ముఖ్యమైన పత్రం ఓటరు గుర్తింపు కార్డు (Voter ID). అయితే, ఒకవేళ మీ దగ్గర ఓటరు కార్డు లేకపోయినా, ఈ క్రింది పత్రాలలో ఏదో ఒకటి చూపించి మీరు … Read more

మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు..

మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై రూ.2,070 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350.. 10 గ్రాములపై రూ.1,900 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650.. కిలోకు రూ.20 వేలు తగ్గి రూ.2,80,000కి చేరిన వెండి ధర.

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్ సెషన్స్ ఇప్పటికే శాఖల వారీగా పూర్తైన సీఎస్ సమీక్షలు త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు

కేసారం రైతుల ఆవేదన

కేసారం రైతుల ఆవేదన: రహదారి విస్తరణతో పొలాల్లోకి చేరుతున్న వరద నీరు చేవెళ్ల, ఫిబ్రవరి 06: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి (NH-163) విస్తరణ పనులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేసారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 112, 114, 116 లో సాగు చేసుకుంటున్న రైతులు తమ పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు పెరిగిన రోడ్డు.. మునుగుతున్న పంటలు ప్రస్తుతం జరుగుతున్న … Read more