బీజేపీలోకి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల చేరిక

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరెళ్ళ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాయికాడి నర్సిములు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సిములు, అశోక్, జనార్దన్, అనీల్, బన్నీ, ఆదర్శ్ సహా సుమారు 25 మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎంపీపీ విజయ లక్ష్మి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు, అభిమానులు తదితరులు … Read more

అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్

అభివృద్ధే లక్ష్యం: ఎండి జాహేద్ చేవెళ్ళ: చేవెళ్ల,మున్సిపల్‌ 11వ వార్డు (ఇబ్రహీంపల్లి) నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎండి జాహిద్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల సేవే తన మార్గమని, వార్డు సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలతో కలిసి 11వ వార్డుని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనను కుటుంబ … Read more

డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

రంగారెడ్డి : చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వైద్య కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి కామెంట్స్ :- స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నిర్మించిన భారత రాజ్యాంగ సూత్రాలు లక్ష్యాలను జాతీయ నాయకులు కలలుగన్న విధంగా అమలు పరచుకొని ప్రపంచంలోనే భారతదేశాన్ని అద్భుతమైన శక్తిగా తీర్చిదిద్దుకుందాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి వారి … Read more

తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్

తెలంగాణ భవన్‌లో సబితా ఇంద్రారెడ్డిని కలిసిన జాహేద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఇబ్రహీంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి మహమ్మద్ జాహేద్ చేవెళ్ల మండల నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వార్డు ల స్థాయి రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ను మరింత బలంగా నిలబెట్టే దిశగా కృషి … Read more

చేవెళ్ల మండలం లోని మడికట్టు గ్రామంలో ప్రశంసనీయ సేవ

మండల్ ప్రాథమిక పాఠశాల స్కూల్ గ్రౌండ్ చుట్టూ కడిలు, తారు పనులు మడికట్టు గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ జయలత బాల్ రెడ్డి గారు గ్రామాభివృద్ధి పట్ల తమ బాధ్యతను మరోసారి నిరూపించారు. గ్రామ ప్రాథమిక పాఠశాల గ్రౌండ్ చుట్టూ తమ సొంత నిధులతో కడిలు ఏర్పాటు చేసి, తారు చుట్టింపించడం ద్వారా విద్యార్థులకు మెరుగైన భద్రత కల్పించారు. ఇంతకు ముందు పాఠశాల గ్రౌండ్ చుట్టూ సరైన సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు ఆటల సమయంలో బయటకు వెళ్లే అవకాశం … Read more

ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు కొనసాగించాలి: కాంగ్రెస్ డిమాండ్

  చేవెళ్ల: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల మండలం మూడిమ్యాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద మాజీ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… గాంధీ పేరును తొలగించే ప్రయత్నం దురుద్దేశపూరితమని, నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గౌడిచర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ పడాల … Read more

చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ టికెట్లపై వాడి వేడి చర్చ

  చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ టికెట్ల వ్యవహారం అధిష్టానం దృష్టికి చేరింది. చైర్మన్ పదవి కోసం పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపు విషయమై శనివారం వాడి వేడి చర్చ జరిగింది. చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి నివాసం ఈ సమావేశానికి వేదికైనట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తో పాటు ప్రభుత్వ చీప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ … Read more

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి – ఎన్నికల వ్యూహాలపై అగ్రనేతల కీలక భేటీ!

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక మరియు మేనిఫెస్టో రూపకల్పనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పార్టీ కీలక నేతలతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాలు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రలకు సిద్ధమవుతున్నాయి.