ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య

  ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేయించిన భార్య   ఖమ్మం గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి పెయింటింగ్ పని చేస్తూ భార్య ప్రశాంతి, పిల్లలతో కలిసి ఉండేవాడు. భర్త బతికి ఉండటం కంటే చనిపోతేనే తాను సంతోషంగా ఉంటానని భావించిన భార్య‌.. త‌న‌ భర్త పేరున రూ. 66 లక్షల బీమా చేయించింది.   దీంతో ఈ నెల 2న మరో నలుగురితో కలిసి భార్య ప్రశాంతి అతనికి బాగా మద్యం తాగించి.. మద్యం … Read more

తిరుమల లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుపధం ద్వారా స్పెషల్ ఫ్రీ దర్శనం

#తిరుమల లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు సుపధం ద్వారా స్పెషల్ ఫ్రీ దర్శనం ఉంది.ఇది గంటలోపు దర్శనం పూర్తి అవుతుంది..   ID PROOFS : 1. తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఉండాలి.. 2. పిల్లలు సంవత్సరం లోపల ఉన్నట్లు Date of Birth Certificate ఉండాలి.. 3. బేబీ అన్నయ్య & అక్క ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి.   ఎటువంటి దర్శనం టిక్కెట్లు అవసరం లేదు..భక్తులు గమనించగలరు. … Read more

PM Kisan 22వ విడత అప్డేట్

*🌾 PM Kisan 22వ విడత అప్డేట్   📅 మార్చి 13, 2026న రైతుల ఖాతాల్లోకి ₹2,000 జమ అయ్యే అవకాశం ఉంది. 💰 కొంతమందికి ₹4,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది.   ⚠️ మీ పేరు లిస్టులో ఉందా? e-KYC పూర్తయ్యిందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.   *👉 పూర్తి వివరాలు & స్టేటస్ చెక్ చేయండి 👇* https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx   📲 ఈ సమాచారం రైతు స్నేహితులకు తప్పక షేర్ … Read more

రేపటి నుంచి మూడు కాలనీలకు నీటి సరఫరా

రేపటి నుంచి మూడు కాలనీలకు నీటి సరఫరా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 11 వార్డులో బాలాజీ నగర్, గణేష్ నగర్, శాంతినగర్ కాలనీలలో గత కొన్ని రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. నీటి సమస్యను పరిష్కరించేందుకు 11 వార్డు కౌన్సిలర్ ఫైండ్ల మధుసూదన్ రెడ్డి చొరవతో తీసుకొని కొత్త పైప్ లైన్ వేయించి మూడు కాలనీలకు నీటిని అందించేందుకు పనులు ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రంలోపు పనులు పూర్తవుతాయని, రేపు ఉదయం నుంచి ప్రతి కాలనీకి వాటర్ … Read more

పామెనలో సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉత్సాహంగా క్రీడా పోటీలు

పామెనలో సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉత్సాహంగా క్రీడా పోటీలు చేవెళ్ల: న్యూ ఈడెన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పామెనలో ఉన్న సంస్కృతి ఇంటర్నేషనల్ స్కూల్‌లో క్రీడా పోటీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీలను ప్రముఖ నటుడు, యాంకర్ పామెన రవి అలియాస్ బిత్తిరి సత్తి, పామెన కౌన్సిలర్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. … Read more

ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు..

ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు.. సైబర్ క్రైమ్ కేసు నిమిత్తం అకౌంట్ ఫ్రీజ్ చేయకుండా ఉండడం కోసం భాధితులను ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేసిన RSI లు ప్రమోద్ కుమార్ గౌడ్, బాబు నాయక్ భాధితులు ఏసీబీ ని ఆశ్రహించడం తో ఎల్ బి నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం

  మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం చేవెళ్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో ఎస్‌జీటీ యూనియన్ చేవెళ్ల శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌జీటీ చేవెళ్ల మండల అధ్యక్షురాలు అనసూయ మాట్లాడుతూ మహిళా సాధికారత, హక్కులు మరియు బాధ్యతలపై అవగాహన పెరగాలని పేర్కొన్నారు. సమాజంలో మహిళలు కృషి, పట్టుదలతో వివిధ రంగాల్లో ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాన కార్యదర్శి లక్ష్మీ మాట్లాడుతూ కుటుంబంతో పాటు దేశ … Read more

ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

  ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి.. అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి.. ఐ టి డి ఏ ఏపీఓకు సామాజిక సేవకులు కర్నే బాబురావు వినతి.. మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లోని ఐటిడిఏ షాపింగ్ కాంప్లెక్స్‌ లో గిరిజనులకు కేటాయించిన వ్యాపార దుకాణాలను అన్యాక్రాంతం మవుతున్నాయని, దుకాణాలను గిరిజనుల నుండి దక్కించుకున్న కొందరు గిరిజనే తరులు వ్యాపారం వ్యాపారాలు సాగించడంతోపాటు, చిరు వ్యాపారులనుండి రోజువారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే … Read more

పోలేపాక ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్

తేదీ:09:03:2026 కేసముద్రం మున్సిపాలిటీ పోలేపాక ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ కేసముద్రం మున్సిపాలిటీ చెందిన బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలేపాక నాగరాజు గారి తండ్రి పోలేపాక ఎల్లయ్య గారి దశదినకర్మకి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా నాయకులు, … Read more

కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య!

  కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య! తెలంగాణ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో … Read more