11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈసీ

11న ‘స్థానిక’ సెలవు : ఎస్‌ఈస   _హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 : మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ఈ నెల 11న స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది._   _అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది._   _ప్రైవేట్‌ పరిశ్రమలకు కూడా ఆ రోజున సెలవు ఇవ్వాలని ఎస్‌ఈసీ సూచించింది. ఓటర్లు ఎలాంటి ఆటంకం లేకుండా తమ ఓటు హకు వినియోగించుకోవాలనే … Read more

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు*

మోకిల తండా సర్పంచ్‌పై సస్పెన్షన్ వేటు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల తండా సర్పంచ్ వర్థ్య శాంతమ్మపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ శాంతమ్మ కుమారుడు బాబు నాయక్, ఆయన అనుచరులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, గత డిసెంబర్ 25న పంచాయతీ ఆవరణలోని ప్రహరీ, గేటు, టాయిలెట్లు, చెట్లను నరకడం, ప్రైవేట్ … Read more

మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.

*చేవెళ్ళ మునిసిపాలిటీ-*   మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు.   *Note – ఓటరు స్లిప్ (Voter Slip) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.*   *(“ https://tsec.gov.in/voterSlipUlb.do ”)*   మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు మీ వద్ద ఉండవలసిన అతి ముఖ్యమైన పత్రం ఓటరు గుర్తింపు కార్డు (Voter ID). అయితే, ఒకవేళ మీ దగ్గర ఓటరు కార్డు లేకపోయినా, ఈ క్రింది పత్రాలలో ఏదో ఒకటి చూపించి మీరు … Read more

మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు..

మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు.. 10 గ్రాములపై రూ.2,070 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350.. 10 గ్రాములపై రూ.1,900 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,650.. కిలోకు రూ.20 వేలు తగ్గి రూ.2,80,000కి చేరిన వెండి ధర.

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఈనెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల పాటు కొనసాగనున్న బడ్జెట్ సెషన్స్ ఇప్పటికే శాఖల వారీగా పూర్తైన సీఎస్ సమీక్షలు త్వరలో శాఖాధిపతులతో సీఎం, డిప్యూటీ సీఎం బడ్జెట్ సన్నాహక సమావేశం మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సన్నాహక సమావేశాలు

కేసారం రైతుల ఆవేదన

కేసారం రైతుల ఆవేదన: రహదారి విస్తరణతో పొలాల్లోకి చేరుతున్న వరద నీరు చేవెళ్ల, ఫిబ్రవరి 06: హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి (NH-163) విస్తరణ పనులు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా కేసారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 112, 114, 116 లో సాగు చేసుకుంటున్న రైతులు తమ పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తు పెరిగిన రోడ్డు.. మునుగుతున్న పంటలు ప్రస్తుతం జరుగుతున్న … Read more

బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 17 వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడమంచి ఆనంద్

బీ..ఫామ్ అందుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 8 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 8 వ (పామెన) వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి చాకలి గూడెం పాండు

బీ..ఫామ్ అందుకున్న 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి

*బీ..ఫామ్ అందుకున్న 18 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి*   చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా….. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా బీ..ఫామ్ అందుకున్న 18 వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ అభ్యర్థి దండు లతా గౌరీ సత్తి…