తాజా వార్తలు

హామీ నిలబెట్టుకున్న దాత: ఖానాపూర్ స్కూల్‌కు కొత్త హంగులు!

Spread the love

Short News Content (వార్త):

చేవెళ్ల మండలం ఖానాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త రూపం సంతరించుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రిటైర్డ్ ఉద్యోగి కొత్తకాపు నర్సింహా రెడ్డి సొంత ఖర్చుతో పాఠశాలకు పెయింటింగ్ వేయించారు. రిపబ్లిక్ డే వేడుకల లోపే పనులు పూర్తి చేయించి తన ఉదారతను చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందించిన దాతను గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

దాత కొత్త కాపు నర్సింహా రెడ్డి

దాత కొత్త కాపు నర్సింహా రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *